బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEWAI
నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపం
Related Posts:
ఐఓసీఎల్లో ఉద్యోగాలు: 1539 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ టెక్నికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల… Read More
సోషల్ వైరల్ ..బోద్దింకలను చంపబోతే ఏం జరిగిందో చూడండి... వీడియోఎలుకలున్నాయని ఇళ్లును తగలబెట్టుకున్నాడట వెనకటికి ఓ సామేత ఉండేది. అచ్చం ఇలాంటీ సంఘటనే సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది. ఇంట్లో బొద్దింకలు ఉన్నాయని ఓ వ… Read More
TSRTC STRIKE:ఆర్టీసీ చర్చలు విఫలం, 21 డిమాండ్లకు యాజమాన్యం ఓకే, ఐదింటిపై జేఏసీ పట్టుటీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ 26 డిమాండ్లపై యూనియన్ నేతలు పట్టుబట్టారు. అయితే 21 డిమాండ్లు నెరవేర్చేందుకు యాజమా… Read More
హైదరాబాద్లో విదేశీ సెక్స్ రాకెట్: ఉపాధి అంటూ బంగ్లా యువతులతో వ్యభిచారం, రంగంలోకి ఎన్ఐఏహైదరాబాద్: ఇటీవల కాలంలో నగరంలో పలు సెక్స్ రాకెట్లను ఛేధించిన పోలీసులకు తాజాగా మరో భారీ సెక్స్ రాకెట్ సవాల్ విసిరింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న … Read More
TSRTC STRIKE:ఆర్థికభారం లేని డిమాండ్లకు ఓకే, జేఏసీ నేతల ఫోన్లు స్విచాఫ్, చర్చలు వీడియో రికార్డింగ్ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘ నేతలను తొలిసారి చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మ… Read More
0 comments:
Post a Comment