ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రభుత్వం కార్మిక సంఘ నేతలను తొలిసారి చర్చలకు ఆహ్వానించింది. ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక నేతలతో చర్చలు జరుపుతోంది. రెండు గుర్తింపు సంఘాలను ఆహ్వానించాలని హైకోర్టు సూచించడంతో.. ప్రభుత్వం నలుగురు నేతలకే ఆహ్వానం పంపించింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజారెడ్డి, సీఎస్ రావు, వాసుదేవరావు మాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NdqRHr
TSRTC STRIKE:ఆర్థికభారం లేని డిమాండ్లకు ఓకే, జేఏసీ నేతల ఫోన్లు స్విచాఫ్, చర్చలు వీడియో రికార్డింగ్
Related Posts:
ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా? జగన్ హామీ వర్కౌట్ అవుతుందా?గుంటూరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సుడిగాలి పర్యటలతో హోరెత్తిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న ఆయన.. ప… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఏపి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఏపి లో టిఆర్ఎస్ లేనప్పుడు … Read More
ఎయిమ్స్లో చెలరేగిన మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్లే ఇన్సిడెంట్ ?ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రౌండ్ ప్లోర్లో గల ట్రామాకేర్ సెంటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్ ప… Read More
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో ,రాంమాధవ్కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో కనుక పోటి చేసి ఉంటే అక్కడ గెలిచేదని బిజేపి జనరల్ సెక్రటరీ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్ రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ఢిల్లి ఎయి… Read More
ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి కన్నీళ్ల పర్యాంతంఖమ్మం సిట్టింగ్ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెరాస టికెట్ కాటాయించకపోవడంపై ఆయన అనుచరులు కన్నీటీ పర్యంతమయ్యారు.దీంతో పాటు శ్రీనివాస రెడ్డి సైతం వ… Read More
0 comments:
Post a Comment