అమరావతి/హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాదులో కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అంతకుముందు, ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతామని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్, వైసీపీ మధ్య దోస్తీ పెరుగుతోందని చాలామంది భావిస్తున్నారు. కూతురు కోసం లండన్ వెళ్లాలనుకున్న జగన్, హఠాత్తుగా రద్దు, ఎందుకంటే?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mri0kV
తెలంగాణ సీఎం కేసీఆర్కు జగన్ లేఖ, ఎందుకంటే: 'ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేయదు'
Related Posts:
సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయులు- కేసు నమోదు - క్వారైంటైన్ కు..ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మసీదులో 10 మంది విదేశీయుల ఆశ్రయం వార్తలు కలకలం రేపుతున్నాయి. స్దాని… Read More
కరోనా: ఉమ్మితో వైరస్ వ్యాప్తికి చాన్స్.. తెలంగాణలో నిషేధాజ్ఞలుచదువు-హోదా, పేదా-గొప్ప, జ్ఞానం-పరిజ్ఞానం.. వేటితో సంబంధం లేకుండా చాలా మంది అలవోకగా.. ఎక్కడపడితే అక్కడ చేసే పని.. ఉమ్మేయడం. సివిక్ సెన్స్ సంగతి పక్కనపె… Read More
నిజంగా నాపై ప్రేమ ఉంటే.. ఆ క్యాంపెయిన్ ఆపి పేదలను ఆదుకోండి : మోదీ పిలుపుప్రధాని మోదీ పిలుపు మేరకు ఏప్రిల్ 5వ తేదీన భారతీయులంతా తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి ఐక్యతా స్పూర్తిని చాటిన సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో … Read More
జోరుగా గుడుంబా దందా ... దాడులతో ఎక్సైజ్ పోలీసులు బిజీదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది కేంద్ర సర్కార్ . ఈ క్రమ… Read More
ఉద్యోగుల జీతాల కోత, డాక్టర్ల దాడిపై హైకోర్టులో విచారణ: ప్రభుత్వ వివరణకు ఆదేశంహైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయ… Read More
0 comments:
Post a Comment