అమరావతి: దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి హస్తినకు రాకపోకలు సాగిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ. విజయసాయి రెడ్డి మరోసారి టార్గెట్గా చేసుకున్నారు. ఢిల్లీలో ఆయనను అందరూ `ఫెవికాల్ బాబా` అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ju5nH6
ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఏమని పిలుస్తారో తెలుసా?: విజయసాయి రెడ్డి టీజింగ్
Related Posts:
కరోనాతో మరణిస్తే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు: మమతా బెనర్జీకోల్కతా: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైనా … Read More
Don't Miss:ఆకాశంలో భారీ తోక చుక్క.. మళ్లీ 6800 సంవత్సరాల తర్వాతే..!నాసా: రానున్న కొన్ని రోజుల్లో ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోకచుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియో… Read More
ఏపీలో కొత్త జిల్లాలపై కిరికిరి.. తలోమాట.. వైసీపీ నేత పీవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..విభజన జరిగన ఆరేళ్ల తర్వాతగానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఖరారైంది. ఇప్పుడున్న 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా విభజించే ప్రక్రియను ప్రారం… Read More
తమిళనాడు డబ్బు ఎవరిదంటే.. విమర్శలతో బాలినేని మనస్తాపం-రాజీనామా చేస్తానంటూ..తమిళనాడు బోర్డర్ చెక్ పోస్టు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఫార్చూనర్ వాహనంలో ఐదుకోట్ల నగదు లభించడం, అది కాస్తా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డ… Read More
అచ్చెన్నాయుడు బెయిల్ మరింత ఆలస్యం- మరోసారి విచారణ వాయిదా...ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయడుకు బెయిల్ మరింత ఆలస్యం కానుంది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పి… Read More
0 comments:
Post a Comment