న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతిపక్షాల ఆశలు, అంచనాలను తలకిందులు చేశాయి. సొంతంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ.. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని అధికారానికి దూరం చేయగల స్థానాలను చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు వేసుకున్న అంచనాలు దారుణంగా దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ను బట్టి చూస్తోంటే. ఎన్డీఏతో సంబంధం లేకుండా బీజేపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JtsPEf
చంద్రబాబు..ఎగ్జిట్పోల్స్కు ముందు, ఎగ్జిట్పోల్స్ తరువాత! అయిననున్ పోయిరావలె!
Related Posts:
విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా పాలన సాగిస్తున్న జగన్… Read More
నగరం తగలబడిపోవాలా?: ఆ బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహంన్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. ఆస్తుల నష్టంపై ఎప్పుడు ఎ… Read More
అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలు… Read More
బర్త్డే పార్టీలో పైశాచికత్వం: ఆ సింగర్ పై అత్యాచారయత్నం... నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..!హైదరాబాద్: పార్టీల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రవర్తిస్తున్నారు కామాంధులు. పార్టీల్లో తాగడం తందనాలు ఆడటం ఆ తర్వాత అమ్మా… Read More
అమరావతికి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే: బహుజన అమరావతిగా.. !అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధాని ప్రాంతానికి సరికొత్త నామకరణం చేశారు. అమరావతిని బహుజన అమరావతిగా పేరు … Read More
0 comments:
Post a Comment