విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది సీబీఐ. కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఆయేషా హత్యకేసులో అసలు వాస్తవాలు మాత్రం ఇంతవరకూ వెలుగుచూడలేదు. కాని అదే కేసులో ప్రధాన ముద్దాయి అంటూ సత్యం బాబు అనే యువకుడికి శిక్షించిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HlkCSo
సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!
Related Posts:
‘సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఈ జుడీషియల్ క్యాపిటల్ ఎందుకు?’కర్నూలు: బలహీనులకు అండగా నిలబడేందుకే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. చట్టం బలవంతులకు బలహీనంగా.. బలహీన… Read More
సుగాలి ప్రీతి హత్యాచారోదంతం ఇలా: ‘యూ చీప్ పీపుల్’ అంటూ మంత్రి అనిల్, జగన్కు గుర్తురాలేదు’కర్నూలు: పాఠశాలకు వెళ్లిన 14ఏళ్ల బిడ్డ.. ఉరివేసుకుని చనిపోయిందని చెబితే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆయన … Read More
హెడ్ క్వార్టర్స్ ఇక్కడా.. సిబ్బంది అక్కడా ఎలా సాధ్యం: ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టుఅమరావతి: ఏపీ రాజధాని తరలింపుపై ఆ రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ… Read More
కేసీఆర్ సర్కారుకు దిమ్మతిరిగే షాక్.. సెక్రటేరియట్ కూచ్చివేతపై హైకోర్టు స్టే.. అంత తొందరేంటని ఫైర్కొత్త సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో కేసీఆర్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను కూల్చరాదంటూ హైకోర్టు స్టే విధించ… Read More
పీజీసీఐఎల్లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ జాబ్స్కు అప్లయ్ చేయండిపవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 53 ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ ప… Read More
0 comments:
Post a Comment