బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ మహార్యాలీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మరి ఇప్పుడు మమతా ర్యాలీకి హాజరైన నేతలు చివరి వరకు ఉంటారా లేదా మధ్యలోనే మరో కూటమివైపు తిరుగుతారా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RUBX8N
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?
Related Posts:
ఆరు జిల్లాలతో కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ: జేసీ దివాకర్ రెడ్డి సరికొత్త డిమాండ్, వైఎస్లా కాదంటూ..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. శుక్రవారం ఓ మీడియ… Read More
విశాఖపై ప్రేమ కాదు! ఏ2 ఇప్పటికే అక్కడి భూములపై కన్నేశాడు: రక్తం ఉడికిపోతోందంటూ..రాజమహేంద్రవరం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపు విషయంలో మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.… Read More
ఆధార్ కార్డు చూపించొద్దు, మైనార్టీల శక్తి మోడీకి చూపించాలి, మీరాలం ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీపౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ర్యాలీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా … Read More
JNU violence: లెఫ్ట్ విద్యార్థి సంఘాల బండారం బయటపడింది.. జేఎన్యూ హింసపై కేంద్ర మంత్రుల కామెంట్లుఢిల్లీలోని జేఎన్యూలో హింసకాండపై శుక్రవారం పోలీసులు ఇచ్చిన వివరణతో లెఫ్ట్ విద్యార్థి సంఘాల కుట్రలు బట్టబయలయ్యాయని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మ… Read More
పీఓకెపై యాక్షన్కి సిద్దం.. ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ కీలక వ్యాఖ్యలుపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK)పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అన… Read More
0 comments:
Post a Comment