కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో ఓ టీనేజ్ బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లి, ఆ తర్వాత మృతి చెందాడు. కోల్కతాకు చెందిన ఆ బాలుడు చికిత్స కోసం వెళ్తూ చనిపోయాడు. పదహారేళ్లు సుమన్ పల్ వైద్య చికిత్స కోసం బెంగళూరుకు విమానం ఎక్కాడు. కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C4B03U
బెంగళూరు వెళ్తూ విమానంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన పదహారేళ్ల బాలుడు, మృతి
Related Posts:
Lockdown: కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్, డ్యూటీ చెయ్యరా మొగుడా అంటే, మందు పార్టీ !బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ పుణ్యామా అంటూ గత 40 రోజుల నుంచి లిక్కర్ షాప్ లు బంద్ కావడంతో మందుబాబులు మద్యం కోసం వెంపర్లాడుతు… Read More
శీతాకాలంలో మరోసారి విజృంభించనున్న కరోనా: ఇందుకు దేశం సిద్దం కావాలన్న డాక్టర్న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యల్లో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చ… Read More
వైన్ షాపులు తెరవడమే ఆలస్యం.. విశాఖలో మద్యం మత్తులో ఓ హత్య..దాదాపు నెలన్నర రోజుల పాటు కొనసాగిన పూర్తి స్థాయి లాక్ డౌన్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. క్రైమ్ రేటు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగ… Read More
లాక్డౌన్ చెప్పిన సత్యం.. మందు భామలుగా మగువలు..! వైన్ షాపుల్లో మగాళ్లకు గట్టిపోటీ ఇస్తున్న లేడీస్..!హైదరాబాద్ : కాలం మారింది బాసూ.. కన్నెపిల్లల కట్టూ బొట్టూ మారితే కన్నెర్ర చేసే పెద్దలు., ప్రస్తుతం ఆడవాళ్ల మారుతున్న అలవాట్లను చూసి అవాక్కయ్యే పరిస్థిత… Read More
వైన్స్ తెరవటంపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోలుపై లేదు : కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. నిన్నటికి నిన్న కరోనా నియంత్రణా చర్యలపై గవర్నర్ తమిళి సై… Read More
0 comments:
Post a Comment