Sunday, August 25, 2019

అరుణ్ జైట్లీకి నివాళి, పప్పులో కాలేసిన నేత, సీఎం కొడుకు ఎప్పుడు సీఎం అయ్యారు?

బెంగళూరు: కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి నివాళి అర్పించే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు, బీజేపీ నేత విజయేంద్ర అత్యుత్సాహంతో పప్పులో కాలేశారు. వెంటనే సర్దుకున్న విజయేంద్ర సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ubnlkd

0 comments:

Post a Comment