అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టిక్కెట్లు ఇస్తున్నట్లు నకిలీ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రకటన చేశారు. ఈ నకిలీ లెటర్ ప్యాడ్ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CRuZsT
డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్
Related Posts:
కరోనా పోరుకు ట్రంప్ హామీ: అమెరికా నుంచి భారత్కు చేరిన 100 వెంటిలేటర్లువాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆ దేశం భారతదేశానికి 100 వెంటిలేటర్లను అందించిం… Read More
బస్సు హైజాక్... రాత్రిపూట ఉలిక్కిపడ్డ ప్రయాణికులు... ఆగ్రాలో అనూహ్య ఘటన...ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మంగళవారం(అగస్టు 18) ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫైనాన్స్ చెల్లించలేదన్న కారణంగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రాత్రి పూ… Read More
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలున్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో సంక్షోభం ముగిసిందనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మణిపూర్లో మరో షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన ఐద… Read More
కరోనా సంక్షోభంలోనూ వదలని 'కులం'... ఐక్యంగా ఉండాల్సిన సమయంలో అడ్డు గోడలు...ఒకసారి ఐక్యరాజ్య సమితి(UNO) వెబ్సైట్ ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో 'వన్ మినట్ వన్ సర్వే' అని ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే... కొన్ని ప్రశ్న… Read More
జమ్మూకాశ్మీర్పై అనూహ్య నిర్ణయం - 10వేల కేంద్ర బలగాలు తక్షణమే వెనక్కి - హోంశాఖ ఆదేశంఆర్టికల్ 370 రద్దయి ఏడాది పూర్తయిన వేళ జమ్మూకాశ్మీర్ పై మోదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల నుంచి 100 … Read More
0 comments:
Post a Comment