భాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భాగ్య నగర వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. సికింద్రాబాదులోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటనపై విచారణ చేసిన పోలీసులకు ఘాతుకానికి పాల్పడిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fl54K4
ఆరేళ్ళ బాలికఫై అమానుషం .. రేప్ చేసి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి చంపేసిన రాక్షసుడు
Related Posts:
గుజరాత్ కాంగ్రెస్కు షాక్ : ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, ఏ పార్టీలో చేరతారంటే..!!అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్లో రాజ్యసభ పోలింగ్ అగ్గిరాజేసింది. తిరుగుబాటు నేతలు అల్పేశ్ ఠాకూర్, జాలా కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చారు. ఓటేశాక తాము … Read More
నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డిహైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో దక్షిణాద… Read More
రక్షణ రంగానికి నిధుల వరద... ఎంతో తెలుసా...?పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలతో పాటు ఉగ్ర వాదుల నుంచి ముంపు పొంచివుండటంతో దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఇ… Read More
బడ్జెట్ ఏపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదు : చంద్రబాబు నాయుడుకేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బడ్జెట్లో విభజన హామీలకు తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు… Read More
సంతానం మిగిల్చిన ఏకాంతం..! ముగిసినట్టేనా కోడెల రాజకీయ ప్రస్థానం..??అమరావతి/హైదరాబాద్ : ఆకాశం నుండి అదఃపాతాళానికి పడిపోవడం అంటే ఇదే. రాజకీయాల్లో కొంత సమయం వరకు విరామం వస్తుంది. కాని శాపగ్రస్థ నేతలకు మాత్రం జీవితకాల విర… Read More
0 comments:
Post a Comment