హైదరాబాద్ : తలెంగాణ పల్లెలు గులాబీ మయం అయ్యాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి పెద్దయెత్తున పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గుబాళించింది. అన్ని జిల్లాల్లోనూ తెరాస జోష్ కనిపించింది. ఏకగ్రీవమైన 788తో కలిపి, దాదాపు 63 శాతం పంచాయతీల్లో తెరాస మద్దతుదారులే విజయబావుటా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mxhxxh
గులాబీ కే పట్టం కట్టిన పల్లెలు..! మలి విడతలో కూడా వార్ వన్ సైడే..!!
Related Posts:
వామ్మో.. ఏపిలో రీ పోలింగా...!: ఇసినే టెన్షన్ పెడుతున్న ఏపి పార్టీలు : అధికారుల సమర్ధతకు పరీక్షఏపిలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమర్ధతకు పరీక్షగా మారుతోంది. ఏపిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎన్నికల సంఘం ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు … Read More
డాక్టర్గా మారిన ఇంజినీర్.. యువతులే టార్గెట్..! డేటింగ్ యాప్తో బ్లాక్ మెయిల్హైదరాబాద్ : ఇంజినీర్ డాక్టర్గా మారాడు. రెండు చేతులా సంపాదించడానికి కాదు. మోసం చేయడానికి అలా అయ్యాడు. ప్రైవేట్ సంస్థలో ఇంజినీర్ గా కొలువుచేస్తున్న స… Read More
బీహెచ్ఈఎల్లో ఇంజనీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైయి… Read More
దేశం విడిచి వెళ్లండి బంగ్లా నటుడికి కేంద్రం ఆదేశంఢిల్లీ: బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్న బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ అహ్మద్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే భారత్ … Read More
రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అదికారం తహసిల్దారుకెక్కడిది..? ప్రభుత్వ ఉత్తర్యులను తప్పుబట్టిన హైకోర్ట్హైదరాబాద్ : మియాపూర్ భూ వ్యవహారం మరో సారి తెరమీదకు వచ్చింది. ఆ భూముల వ్యవహారంలో ప్రభత్వం వ్యవహరించిన తీరును ఆసాంతం హైకోర్ట్ తప్పుబట్టింది. భూమిపై ప్రభ… Read More
0 comments:
Post a Comment