బ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. తన ఆస్తులను అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. కోర్టు ఇచ్చిన ఆర్డర్ పై స్టే ఇవ్వాలని తను అప్పీలు చేసుకునేందుకు మరింత సమయం ఇవ్వాలన్న మాల్యా అభ్యర్థనను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C5EGlX
విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టు
Related Posts:
ఒక్క రోజే గడువు : కేసీఆర్ నోరు విప్పుతారా..జగన్ ను గట్టెక్కిస్తారా:పది లక్షల ఓట్ల పై ప్రభావంఏపి రాజకీయాల్లో ఉత్కంఠ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పుతారా. చంద్రబాబు..వపన్ ఆరోపణల పై స మాధానం చెబుతారా. జగన్ ను గట్టెక్కిస్తారా. … Read More
కవితక్క@ 500000, ఎన్ఆర్ఐల యాగంఎన్నికల్లో గెలవాలంటే ప్రజాబలంతోపాటు , దైవసంకల్పం కూడ ఉండాలని అభ్యర్థులు బలంగా నమ్ముతారు.ఇందులో భాగంగానే నామినేషన్లు వేసేటప్పుడు మంచి ముహుర్తాలు సైతం చ… Read More
బీజేపీ మేనిఫెస్టో విడుదల...న్యాయ్ పథకంకు ధీటుగా ఉండబోతోందా..?ఇక తొలిదశ పోలింగ్కు మూడు రోజుల మాత్రమే సమయం ఉండటంతో బీజేపీ తన మేనిఫెస్టోను సోమవారం విడుదల చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింద… Read More
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడ… Read More
వాటితో పాటే ఇవి కూడా..! స్థానిక సంస్థల ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ..!!హైదరాబాద్ : ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలసంఘం రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారుచేసింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి అనుమతి రావడంతో… Read More
0 comments:
Post a Comment