ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPmxUY
నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?
Related Posts:
గోరంట్లా.. నీ చరిత్ర మాకు తెలుసు -పరిటాల రవిపై ప్రేలాపనలొద్దు: సునీత వార్నింగ్ -ఆశలపై నీళ్లు చల్లిన జగన్అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి నీరందించే ప్రాజెక్టుల శంకుస్థాపన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.… Read More
సోషల్ మీడియాలో స్మృతి ఇరానీ హల్ చల్ .. మేరాఘర్ , హవాయ్ చెప్పులు .. లోకల్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టులుకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు . ఏ విషయాన్ని చెప్పాలన్న తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునేలా చెప్పేసి స్మృతి ఇరానీ పెట… Read More
మళ్లీ తెరపైకి దివీస్ ఉద్యమం- వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు- తూర్పుతీరంలో ఆందోళనలుతూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొండగి మండలంలో ఉన్న దివీస్ లేబరేటరీస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం … Read More
Lady SI: పోలీస్ లవ్ స్టోరీ, నా కథలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆ ఎస్ఐ, మైండ్ బ్లాక్ !బెంగళూరు/ మైసూరు: ఒకే సిటీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్స్ (SI)లుగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పోలీస్ శాఖలో ఎస్ఐలు కావడంతో వా… Read More
kaza toll plaza incident : టోల్ప్లాజా ఘటనపై రేవతి వివరణ- సీసీ ఫుటేజ్కు డిమాండ్ఏపీలోని గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న ఘటనపై ఏపీ వడ్డెర కార్పోరేషన్ ఛైర్పర్సన్ రేవతి ఇవాళ సీఎం జగన్కు వివరణ ఇచ్చారు. … Read More
0 comments:
Post a Comment