ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPmxUY
నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?
Related Posts:
Sabarimala: అయ్యప్ప సన్నిధానం ఖాళీ, 18వ దశాబ్దంలో ఒకసారి, ఆ మార్గంలో ఒక్క భక్తుడు రాలేదు, చాన్స్!శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమలలో అయ్యప్పస్వామి భక్తులతో ప్రతిరోజూ కిటకిటలాడే సన్నిధానంలో భక్తులు చాలా తక్కువ మంది కనపడుతున్నారు. ఇంతకాలం అయ్యప్పస్వ… Read More
91 లక్షలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ప్రపంచదేశాల్లో మూడో స్థానంలో కంటిన్యూన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో కొత్తగా తగ్గుదల నమోదైంది. ఇదివరకటి రోజువారీ సంఖ్యతో పోల్చుకుంటే.. కొత్త ఏడు వేలకు పైగా కొత్తగ… Read More
బైడెన్కు లైన్ క్లియర్... ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ట్రంప్... అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్...అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అధ్యక్ష పగ్గాలు బైడెన్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పి… Read More
కరోనా వ్యాక్సిన్ రవాణాలో వారియర్ గా తపాలా శాఖ: మొదలైన రూట్ మ్యాపింగ్భారత తపాలా శాఖ ... నిన్నా మొన్నటి దాకా చాలా మంది ప్రాధాన్యత ఉన్న వ్యవస్థగా చూడని తపాలా శాఖ ఇప్పుడు దేశానికి ప్రాధాన్యతాంశంగా మారింది. ఎందుకంటె కరోనా వ… Read More
మకరరాశిలోకి గురుడోచ్చాడు ద్వాదశ రాశుల వారి సంగతేంటిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment