ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPmxUY
నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?
Related Posts:
ఇర్ఫాన్ ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు.. నటనే కాదు,వ్యక్తిత్వంలోనే అరుదైనవాడు..హీరోలు సూపర్ స్టార్స్ అవడం సాధారణం.. వాళ్ల సినిమా కలెక్షన్లను బట్టి,హిట్ రేటును బట్టి.. పేరు చివరన ఏదో ఒక ట్యాగ్ వచ్చి చేరిపోతుంది. కానీ ఒక నటుడు సూపర… Read More
నాడు టీడీపీ..నేడు వైసీపీ: వనజాక్షి వ్యవహారంలో మరో రచ్చ: అధికార పార్టీనేత కనుసన్నల్లో..!టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో మహళ పైన దాడులు అనగానే ప్రతిపక్ష టీడీపీ తెర మీదకు తెచ్చిన అంశం ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి వ్యవహారం. నాడు టీడీపీ ప్రభుత్వం… Read More
కరోనా వైరస్ వైసీపీ నేతలకు ఏటీఎంగా .. వారి వల్లే కరోనా ఇంతగా .. చంద్రబాబు ఫైర్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా కరోనా లాక్ డౌన్ పరిస్థితులపై, అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. టీడీపీ నే… Read More
అంతా కిరణ్ బేడీనే చేస్తున్నారు!: అసెంబ్లీలో వైద్య మంత్రి నల్లచొక్కాతో ధర్నాపుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించక… Read More
రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు .. తడిసినా సరే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతుల నిరసనలుకరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా పడింది. ఈసారి అన్ని ఆటుపోట్లను తట్టుకుని పంట పండించి మార్కట్ కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో, ఐకేపీ సెంట… Read More
0 comments:
Post a Comment