హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవి దక్కుతుండటం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ.. ముంతాజ్ అహ్మద్ ఖాన్ కు ఆ బాధ్యతలు అప్పగించారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T1kZCU
ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతు
Related Posts:
జగన్ సొంత జిల్లాలో కరోనా రికార్డు- కోలుకున్న 13 మంది డిశ్చార్జ్ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్ధితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్… Read More
సోషల్ డిస్టెన్స్ పాటించని మరో సూపర్ మార్కెట్ సీజ్కరోనాపై పోరాటం చేస్తున్న నేపధ్యంలో కేవలం నిత్యావసరాలకు మాత్రమే ప్రజలు బయటకు వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి . ఇక నిత్యావసరాలు … Read More
60 ఏళ్ల వృద్దురాలిపై కాల్పులు, గల్లీలో రెండు రౌండ్ల ఫైరింగ్, వీడియో తీయడంలో బిజీగా ఉన్న జనం..సమాజ పోకడో ఏంటో కానీ మనుషుల్లో మార్పు వస్తోంది. కొందరు వీధుల్లోకి వచ్చి తుపాకులతో ఫైర్ చేసే సిచుయేషన్ వచ్చింది. అయితే ఆ సమీపంలో ఉన్న మరికొందరు కాపాడే … Read More
Coronavirus: ఆంధ్రాలో 40 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ పరీక్షలు, తెలంగాణలో, తబ్లీగి జమాత్ !అమరావతి/ తిరుపతి/ గుంటూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. భారతదేశంలో కరోనా కట్టడికి రెండో విడత లాక్ డౌన్ అమ… Read More
అరే సాంబా.. ప్రెస్ మీట్ ఎందుకురా..? ప్రెస్ నోట్ చాలు..! అసలే కరోనా కాలం అంటున్న పవన్ కళ్యాణ్..!!అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ డిస్టెన్స్ పక్కా పాటిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నేత పాటించని సామాజిక దూరానికి … Read More
0 comments:
Post a Comment