ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 49 రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువుకు సంబంధించి యూపీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ సిటీ ప్రాధాన్యత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AP5ln4
కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!
Related Posts:
అమానుషం... అప్పుడే పుట్టిన పసికందు నోటికి ప్లాస్టర్.. చెరువులో విసిరేసిన దుర్మార్గులుబిహార్లో అమానుష ఘటన వెలుగుచూసింది. పుట్టి ఒక్కరోజు కూడా గడవని ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఓ నీటి గుంటలో పడేశారు. శిశువు ఏడవకుండా నోటికి… Read More
ఇలా జరిగింది.. తుపాకీ పేల్చడంతో ఆగిన పెళ్లి.. ఇప్పుడే ఇలా ఉంటే..పెళ్లి పనులు జరుగుతున్నాయి. చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. బ్యాండ్ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చ… Read More
ఇక ఆంత్రాక్స్ వంతు.. ఆంత్రాక్స్ న్యూమోనియా.. చైనాలో వెలుగులోకి..కరోనా వైరస్ రూపాంతరం చెందుతోంది. వేరియంట్స్, ఫంగస్ పేరుతో భయాందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఆవిర్భవించిన చైనాలో ఆంత్రాక్స్ న్యూమోనియా కేసు ఒకటి వెలుగ… Read More
కరోనా కల్లోలం: దేశంలో దిగజారుతోన్న పరిస్థితి, పెరుగుతోన్న మరణాలు.. థర్డ్ వేవ్..దేశంలో కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అని చెబుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై … Read More
డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటేదేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్… Read More
0 comments:
Post a Comment