ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 49 రోజుల పాటు జరగనున్న ఈ మహాక్రతువుకు సంబంధించి యూపీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్ సిటీ ప్రాధాన్యత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AP5ln4
కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!
Related Posts:
జగన్ కుటుంబంలో విషాదం : వైయస్ వివేకా కన్నుమూత : పులివెందులకు జగన్..!వైసిపి అధినేత జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్నాన్న..వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకా నంద రెడ్డి తెల్లవారు జామున గుండె పోటుతో మరణ… Read More
నియోజకవర్గానికో బహిరంగ సభ, ప్రజల్లోకి విసృతంగా మేనిఫెస్టో, బహుముఖ వ్యుహంతో కాంగ్రెస్హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అభ్యర్థుల కేటాయింపు ఆలస్యం కావడమే. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా అంగీక… Read More
బ్యాంక్ స్కామ్ : కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బయటపడ్డ భారీ కుంభకోణంకరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటప… Read More
జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి...... నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక .. గవర్నర్ రాక జగన్మోయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేద పారాయణాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకరణలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మ… Read More
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్… Read More
0 comments:
Post a Comment