అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం, ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసీఆర్ గతంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W0mRh8
జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?
Related Posts:
వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను క… Read More
ఇక జనసేనలో అంతా కొత్త రక్తమే..! కొండల్ని పిండి చేసే యువతకు స్వాగతమంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్: జనసైన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వినూత్నంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని సంసిద్దం చ… Read More
మహిళ నడుము పట్టుకున్న డాక్టర్ .. రచ్చ రచ్చ చేసిన బంధువులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన సీసీ కెమెరావరంగల్ లో ఆస్పత్రికి నడుం నొప్పి అని వెళ్ళిన ఓ మహిళా డాక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రచ్చ రచ్చ చేసింది. తమ బంధువుల పేరుతో కొందరిని తీసుకొచ్చి ఆస… Read More
యూపీలో ట్వీట్ల యుద్దం..!ప్రభుత్వ లోపాలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తోన్న ప్రియాంక గాంధీ..!!లక్నో/హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అదికార పార్టీకి మద్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థతి, మహిళల … Read More
అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వ… Read More
0 comments:
Post a Comment