అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం, ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసీఆర్ గతంలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W0mRh8
జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?
Related Posts:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనతో పార్టీలో జోష్ .. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగాకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులలో జోష్ నింపింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్ని… Read More
కార్పొరేట్లకు బలైపోతాం.. కాపాడండి -సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతులు -బీజేపీ భారీ ఎదురుదాడివ్యవసాయ రంగంలో కీలక సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరించిన చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలు శుక్రవారంతో 16వ… Read More
శాండల్వుడ్ డ్రగ్స్ స్కాండల్: జైలు నుంచి ఇక ఆ నటి బయటికి: బెయిల్కు కర్ణాటక హైకోర్టు ఓకేబెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమకు కొన్ని రోజుల పాటు కుదుపులకు గురి చేసిన డ్రగ్స్ స్కాండల్ కేసు.. మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ప్రముఖ కన్న… Read More
వ్యవసాయ చట్టాలపై కేంద్రం కొత్త వ్యూహం... రైతు ఆందోళనలను కౌంటర్ చేసే క్యాంపెయిన్...ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఎంతకీ దిగిరాకపోవడంతో కేంద్రం కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 100 ప్రెస్… Read More
Cement కంపెనీలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసయ్యారా.. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేయండిసిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 100 అప్రెంటిస్షిప్ పోస్టులను భర్త… Read More
0 comments:
Post a Comment