అమరావతి/కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేనాని జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనసైనికులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాస్థాయి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fmhsef
అంతా కొత్తవాళ్లే అంటే పార్టీ కష్టం!: టిక్కెట్లు ఎవరికి ఎన్ని ఇస్తానో చెప్పిన పవన్ కళ్యాణ్
Related Posts:
సోపోర్ ఎన్కౌంటర్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అసిఫ్ హతంశ్రీనగర్: ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మోస్ట్ వాంటెడ్ అష్కరే తొయిబా ఉగ్రవాది ఆసిఫ్ను బుధవారం భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్టి… Read More
పాకిస్తాన్ నుండి 40 ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటు..?పాకిస్థాన్ నుండి మరోసారి తీవ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సుమారు 40 మంది అనుమానిత ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇంటలీజెన్స్ సమాచారం… Read More
డీకే అరెస్టు, ఒక్కలిగుల భారీ ధర్నా, మాజీ సీఎం ఢుమ్మా, నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఒక్కలిగ కులంలో ప్రభావంతమైన నాయకుడు డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చెయ్యడాన్ని … Read More
సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!హైదరాబాద్ : సర్పంచ్ స్థాయి నుంచి నాపై మచ్చ లేదు.. అలా రాజకీయాల్లో రాణిస్తూ మంత్రిగా ఎదిగాను. అయితే ఈసారి మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్థాపం చెందాను. త… Read More
సర్వే సత్యాలు: ఆఫీసుల్లో బాస్కు ఉద్యోగస్తులు గ్రేడింగ్ ఎలా ఇచ్చారో తెలుసా..?సాధారణంగా ఆఫీసుల్లో ఎంప్లాయిస్కు బాసులు ఒక పనిని లేదా టాస్క్ను పూర్తి చేయాలని ఆదేశిస్తారు. ఎంప్లాయిస్ మూడ్ బాగుంటే బాస్ను పొగిడేస్తారు. లేదంటే అది … Read More
0 comments:
Post a Comment