Wednesday, September 11, 2019

పాకిస్తాన్ నుండి 40 ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటు..?

పాకిస్థాన్ నుండి మరోసారి తీవ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సుమారు 40 మంది అనుమానిత ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇంటలీజెన్స్ సమాచారంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తవాతవరణం నెలకొంది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే... కనీసం 40 మంది ఉగ్రవాదులు నియంత్రణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EGaRm

Related Posts:

0 comments:

Post a Comment