పాకిస్థాన్ నుండి మరోసారి తీవ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సుమారు 40 మంది అనుమానిత ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇంటలీజెన్స్ సమాచారంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తవాతవరణం నెలకొంది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే... కనీసం 40 మంది ఉగ్రవాదులు నియంత్రణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EGaRm
పాకిస్తాన్ నుండి 40 ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటు..?
Related Posts:
ఇథియోపియో విమాన ప్రమాదం: ప్రమాదానికి ముందు తండ్రితో చాలాసేపు మాట్లాడిన ఢిల్లీ యువతిన్యూఢిల్లీ: ఇథియోపియా విమాన ప్రమాదంలో 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన యువ డాక్ట… Read More
టైమ్స్ నౌ సర్వే: తిరుగులేని నరేంద్ర మోడీ, ఎన్నికలకు ముందు ఎంత పెరిగిందంటే?న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట ఏడు శాతం పెరిగిందని టైమ్స్ నౌ- వీఎంఆర్ పోల్స్ సర్వేలో వెల్లడైం… Read More
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలునెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర… Read More
మోదీ ఇలాకా నుంచే కాంగ్రెస్ క్యాంపెయిన్ .. ప్రియాంక, హర్థిక్ రాకతో శ్రేణుల్లో జోష్అహ్మదాబాద్ : సార్వత్రిక ఎన్నికల సమరం పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసి అన్ని పార్టీల క… Read More
లోక్ సభ ఎన్నికల్లో గెలుపుగుర్రాల వేట..! అమీత్ షాతో భేటీ ఐన టీ బీజేపి నేతలు..!!హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల వ్యూహం పై రాష్ట్ర బీజేపి ద్రుష్టి సారించింది. అందులో భాగంగా లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు, నియోజక వర్గాలపై కసర… Read More
0 comments:
Post a Comment