విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9వ తేదీతో ముగియనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగించాలని వైసీపీ భావిస్తోంది. జగన్ ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా వైసీపీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు. జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhyFq1
రేపు ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?
Related Posts:
కోల్కత నైట్ రైడర్స్గా దినేష్ కార్తీక్ పనికిరాడట: కొత్త పేరును సజెస్ట్ చేసిన టీమిండియా మాజీ పేసర్తిరువనంతపురం: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో ఢిల్లీ కేపిటల్స్, కోల్కత నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ ప… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యం: నార్కొటిక్స్ సీనియర్ అధికారికి: వారికి ఊరట: టెంపరరీ బ్రేక్?ముంబై: బాలీవుడ్ను కుదిపేస్తోన్న డ్రగ్స్ కుంభకోణం విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం.. కేసు పురోగతిపై కనిపించే అవకాశాలు లేకపోలే… Read More
బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలాకరోనా విలయం, ఆర్థిక వ్యవస్థ పతనం తరువాత తొలిసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఎత్తుగడను అమలు చేస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత… Read More
రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూకరీంనగర్ జిల్లా బీజేపీలో.. కీలక నేతలు కొందరు.. పార్టీలోని మహిళా కార్యకర్తలతో రాసలీలలు సాగిస్తున్నారనే అంశంపై దుమారం కొనసాగుతున్నది. ఓ మహిళా కార్యకర్త … Read More
జాతకాలు చెప్పే విశాఖ ఆక్టోపస్కు ఆ మాత్రం తెలియదా? మేయర్గా ఉంటూ పార్కుల ఆక్రమణ: సాయిరెడ్డివిశాఖపట్నం: లోక్సభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. అంతు చూస్త… Read More
0 comments:
Post a Comment