విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9వ తేదీతో ముగియనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగించాలని వైసీపీ భావిస్తోంది. జగన్ ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా వైసీపీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు. జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhyFq1
రేపు ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?
Related Posts:
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగిసింది. ఎల్లుండి 71 అసెంబ్లీ సీట్లలో జరిగే ఎన్నికల కోసం ముమ్మరంగా ఎన్డీయే, మహాకూటమి నేతలు … Read More
బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది.… Read More
Fact Check: ఉద్యోగాలిస్తామంటున్న ఈ వెబ్సైట్ను చూసి మోసపోకండి: ప్రభుత్వంసోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి చాలామంది ప్రజలు మోసపోయారు. ఉద్యోగాల పేరుతో కొందరు డబ్బులు … Read More
ఏపీలో మావోల అలజడి ...ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మందుపాతర పేల్చిన మావోయిస్టులుమావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారన్న సమాచారంతో పాటు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు చేస్తారన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్ట… Read More
దుబ్బాక ఉపఎన్నిక.. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం : కిషన్ రెడ్డి ఏమన్నారంటేదుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ఉప ఎన్నిక ప్రచారాన్ని కొనసాగిస్తూనే, ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధి… Read More
0 comments:
Post a Comment