హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ల టైములో వాడుకున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బకాయిలు చెల్లించాలంటూ తాఖీదులు అందాయి. ఈమేరకు వారిద్దరికీ ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరి బకాయిలు కలిపి 9 లక్షల రూపాయలున్నట్లు అందులో పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C0ZhYs
కాంగ్రెస్ పెద్దలకు \"బుల్లెట్\" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?
Related Posts:
చైనా మరో సంచలనం: ఆర్థికంగా దెబ్బతీస్తామని వార్నింగ్ - మలబార్ విన్యాసాలపై డ్రాగన్ బుసబుసపసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనా మరో సంచలనానికి పాల… Read More
భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా 50 మంది పాక్ ఉగ్రవాదులు -ఐబీ నివేదిక, అప్రమత్తతచలికాలంలో వాతావరణాన్ని అవకాశంగా తీసుకొని, భారత్ లోకి చొరబడి విధ్వంసం జరిపేలా పాకిస్తాన్ టెర్రరిస్టులు సమాయత్తం అవుతున్నారు. భారత భూభాగంలోకి చొరబడేం… Read More
Qualifier 2:SRHతో ఆడాలంటే భయం వీడాలి: మార్కస్ స్టాయినిస్అబుదాబి: ఐపీఎల్ 2020 క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుస విజయాలతో దుమ్మురేపుతున… Read More
హైకోర్టు అన్లాక్ మార్గదర్శకాలు: ఇక తెలంగాణలో అన్ని కోర్టులు ఓపెన్హైదరాబాద్: తెలంగాణలో ఇక అన్ని కోర్టులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు తాజాగా అనుమతులు జారీ చేసింది. డిసెంబ… Read More
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: నంద్యాల సీఐ అరెస్ట్, క్రిమినల్ కేసు నమోదుకర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఆరోపణలు… Read More
0 comments:
Post a Comment