Friday, February 12, 2021

అయ్యో యశస్విని.. చదువు కొనలేక తనువు చాలించింది -ఫీజు వేధింపులకు పేద విద్యార్థిని బలి

దాదాపు విషవలయంగా తయారైన విద్యావ్యవస్థలో మరో చిన్నారి సరసత్వతి కన్నుమూసింది. చదువంటే ఆమెకు ఇష్టం. నిరుపేద నేపథ్యమైనా పాఠశాలలో మాత్రం చదువుల తల్లే. పెద్ద ఉద్యోగం సంపాదించి, అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలన్న ఆ చిట్టితల్లి జీవితం, 15ఏళ్లకే ముగిసిపోయింది. ఆమె చదువుకుంటున్న ప్రైవేటు పాఠశాల ఫీజు కోసం పెట్టిన వేధింపుల్ని తట్టుకోలేక తన తనువు చాలించింది. విశ్వనగరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NijNNu

Related Posts:

0 comments:

Post a Comment