ఏపీ..తెలంగాణ మధ్య సమస్యల పైన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో అనేక అంశాల మీద చర్చ సాగింది. ప్రధానంగా నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని రెండు రాష్ట్ర రైతు లకు అందుబాటులోకి తెచ్చే విధానం పైనే చర్చించారు. అందులో బాగంగా ఇంజనీరింగ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసారు. ఇతర అంశాల మీద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RHsfnE
ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్దరు ముఖ్యమంత్రుల నిర్ణయం..!
Related Posts:
రాత్రికి రాత్రి పెను మార్పు: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కీలక బాధ్యతలు: రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులుహైదరాబాద్: దేశ రాజధానిలో రాత్రికి రాత్రి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కీలక బాధ్యతలను అందుకున్నారు. ఈ మ… Read More
సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. వినూత్నంగా తూ.గో అభిమానుల విషెస్.. నేడు కోటి వృక్షార్చన...తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం(ఫిబ్రవరి 17) 67వ వడిలోకి అడుగుపెడుతున్నారు. ఉద్యమ నేతగా,ముఖ్యమంత్రిగా తెలంగాణపై ఆయనది చెరగని ము… Read More
సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటి.. స్కంద షష్ఠి ఎందుకు జరుపుకుంటారు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
గేరు మార్చిన జగన్: త్వరలో ఏపీ అసెంబ్లీ అత్యవసర భేటీ?: మంత్రివర్గ సమావేశం ఫిక్స్అమరావతి: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై రాష్ట్రంలో రోజురోజుకూ రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. పోటాపోటీ దీక్షలు, ఉద్యమాలతో రాష్ట్ర… Read More
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు... కొనసాగుతోన్న పోలింగ్...ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు(ఫిబ్రవరి 17) మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు … Read More
0 comments:
Post a Comment