Friday, January 4, 2019

గాయాలతోనే 'కెమెరా ఆన్'.. కన్నీటితో 'కర్తవ్యం'.. కేరళ బంద్‌లో \"షాజిలా\" తెగువ

కేరళ : వృత్తిపట్ల నిబద్ధత.. మొక్కవోని ధైర్యం.. విధినిర్వహణలో తెగువ. వెరసి ఎన్నో వార్తలకు సాక్షిగా నిలిచిన ఆమె.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన కేరళ బంద్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు. ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2C1dSmM

Related Posts:

0 comments:

Post a Comment