ఏపీలో అధికార పార్టీ నేతలు/ బంధువులు రెచ్చిపోతున్నారు. అధికారులు అని కూడా చూడకుండా బూతుపురాణం చదువుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు రెచ్చిపోయాడు. ట్రాన్స్ ఫార్మర్ పెట్టలేటని ఏఈకి ఫోన్లోనే బెదిరింపులతో చుక్కలు చూపించాడు. అతని దూషణలతో ఆ ఏఈ కంటతడి పెట్టుకున్నాడు. మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uF4aRE
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు
Related Posts:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈడీపీ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ ప… Read More
విచక్షణ కోల్పోయిన ప్రభుత్వ టీచర్ ,స్వంత ఇంటికి నిప్పుఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పిల్లలు ,భార్యభర్తల మధ్య గోడవలతో తన విచక్షణను కోల్పోయాడు. దీంతో ఇంట్లో ఉన్న బట్టలకు నిప్పంటించాడు. ఇంట్లోనే భార్య, పిల్లలన… Read More
ఉద్యమ పార్టీకి 18 ఏండ్లు..! సాదాసీదాగా ఆవిర్బావ ఉత్సవాలు..!!హైదరాబాద్ : ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జ… Read More
విద్యార్థులకు తప్పనున్న తిప్పలు.. ఏడు యూనివర్సిటీలకు కామన్ ఎంట్రెన్స్..హైదరాబాద్ : యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇబ్బందులు తొలగించేందుకు ఒకే కా… Read More
లెక్కల్లో పొరపాటు: మృతుల సంఖ్యను భారీగా తగ్గించిన లంక సర్కార్కొలంబో: ఆస్టర్ సండే నాడు శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన మారణకాండలో హతమైన వారి సంఖ్య భారీగా తగ్గింది. ఆత్మాహూతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 359… Read More
0 comments:
Post a Comment