పెట్రో మంట హీటెక్కిస్తోంది. లీటర్ పెట్రోల్ రూ.100కు చేరువవడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. పెట్రో, డీజిల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఆర్బీఐ గవర్నర్ కూడా కామెంట్ చేశారు. ప్రజలు కూడా పెట్రో మంటపై కాస్త కోపంతోనే ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వేళ పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZY4psw
గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపు.. అంతటా కాదు.. అక్కడ మాత్రమే
Related Posts:
కృష్ణా వరద ప్రవాహంలో స్తంభించిన పడవ: తృటిలో ఒడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే!గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయా… Read More
తండ్రి దొంగ.. తనయుడు పోలీస్..! ఫన్నీ వీడియో వైరల్హైదరాబాద్ : తండ్రి దొంగ.. తనయుడు పోలీస్.. ఇదేదో నిజంగా కాదండీ. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఫన్నీ సన్నివేశం అన్నమాట. చిన్నపిల… Read More
తండ్రి ఇతర వంశస్థులను పెళ్లి చేసుకుంటే... కొడుకుకు శిక్ష, గిరిజనుల్లో వింత అచారంభారత దేశం ఓవైపు పాశ్చాత్య పోకడలలకు వెళుతుంటే..మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులాలు, మతాల పట్టింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివాహాల విషయం… Read More
ప్రజల కన్నా ప్రాజెక్టులే మిన్న.. కేసీఆర్పై దత్తన్న ఫైర్హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో… Read More
చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ : ముగ్గరు మంత్రుల అడ్డగింపు : ఇంటిని ముంచేందుకు కుట్ర..!!ఏపీ రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇంకా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నివాసంలోని వరద నీరు వచ్చిందనే సమాచారంతో ఉదయం… Read More
0 comments:
Post a Comment