Tuesday, April 7, 2020

పేదల ఇళ్ల స్ధలాల కేటాయింపులో కుల రాజకీయం - రాయదుర్గం తహసీల్దార్ సస్పెన్షన్

ఏపీలో సంక్షేమ పథకాలను కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా వర్తింపచేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా అక్కడక్కడా అధికారులు, అధికార పార్టీల నేతల కారణంగా లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. పేదలకు లాటరీ పద్ధతిలో కేటాయించాల్సి ఇళ్లను కులాల ప్రాతిపదికన కేటాయించిన ఆరోపణలతో అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. తద్వారా ఇలాంటి చర్యలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UOJLcD

0 comments:

Post a Comment