కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపటమే కాదు ప్రజల్లో పలు మూఢ నమ్మకాలకు కేంద్రంగా మారుతుంది . ఏపీలో కరోనా మహమ్మారి విషయంలో రోజుకో పుకారు ప్రబలుతుంది. కరోనా ఇలా చేస్తే రాదు అలా చేస్తే రాదు అంటూ దుష్ప్రచారం జరుగుతుంది. అమాయక ప్రజలు ఎవరు ఏది చెప్పినా నమ్మి, ఏది పడితే అది చేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZToet
ఉమ్మెత్త కాయల ద్రావణం తాగితే కరోనా రాదని ..ప్రాణం మీదకు తెచ్చుకున్న చిత్తూరు వాసులు
Related Posts:
18న వైసీపీలోకి తోట త్రిమూర్తులు..! మరో ఇద్దరు మాజీలు: సైతం జగన్ గ్రీన్ సిగ్నల్...!!ఊహించిందే జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పటం ఖాయమై పోయింది. ఆయన ఈ నెల 18న … Read More
జైలులో అందరూ సమానమే.. చిదంబరానికి ఇంటి భోజనానికి నిరాకరించిన హైకోర్టున్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఇవాళ చిదంబరం తరఫున కపిల్ సిబాల్ బె… Read More
అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లం… Read More
కారులో ఉండలేకున్నా.. 3 రోజుల్లో అన్నీ చెబుతా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్హైదరాబాద్ : కారులో ఉండలేకపోతున్నా. సోమవారం నాడు అన్నీ విషయాలు చెబుతా. సీఎం కేసీఆర్ దయ వల్లే ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ, టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నా. గ… Read More
శోచనీయం: వరల్డ్ టాప్ 300లోనూ భారత యూనివర్సిటీలకు దక్కని చోటున్యూఢిల్లీ: 2020 ఏడాదికి గానూ ప్రపంచ వ్యాప్తంగా టాప్ 300 అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఈసారి భారత్ నుంచి ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా చోటు దక్కకపోవడం శోచనీయ… Read More
0 comments:
Post a Comment