ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుడా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు . ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం..బీజావాపనం కోసం ప్రత్యేక పూజలు చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GdZaN4
అమరావతిలో అఖిలాండనాయకుడు : 25 ఎకరాలు..రూ.150 కోట్లతో : శ్రీవారి ఆలయానికి తొలి అడుగు..!
Related Posts:
కొడుకిచ్చిన కానుక తండ్రిని సెలబ్రిటీ చేసింది!కరీంనగర్: మార్కెట్లోకి కొత్తగా క్రేజీ బైక్ వచ్చిందంటే చాలు అందరి దృష్టి ఆ బైక్పైనే ఉంటుంది. అలాంటి బైకే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. … Read More
ఏపీ రాజధానిపై వైసీపీ రూటు మారలేదా..? వరదలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటి?: బొత్స సత్యనారయణఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్థుతం క్రిష్ణా న… Read More
ఆదిలాబాద్ రాజకీయం.. గులాబీ పరిమళించేనా.. కమలం వికసించేనా?ఆదిలాబాద్ : జిల్లా రాజకీయం వేడెక్కుతోంది. గులాబీ పరిమళానికి చెక్ పెట్టే విధంగా కమలం కూడా సై అంటోంది. కారు జోరుకు కళ్లెం వేసేలా కాషాయం దండు స్పీడ్ పెం… Read More
జైట్లీకి కన్నీటి వీడ్కోలు... నిగమ్ బోధ్లో ముగిసిన జైట్లీ అంత్యక్రియలుమాజీ కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ ఘట్టం ముగిసింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్ధీవదేహానికి మధ్యహ్నం 3.15 గంటలకు ప్రభుత్వ లాం… Read More
ఎమ్మెల్యే పరీక్ష రాసిండ్రు.. ఎన్నికలు కాదులే..!వరంగల్ : ఎమ్మెల్యే పరీక్షలు రాసిండ్రు. ఎన్నికల పరీక్షలు కాదు లెండి. ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా ఉంటూనే చదువు కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్… Read More
best wireless hard drives
ReplyDelete