Thursday, January 31, 2019

ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. నవభారత నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రసంగంలో హైలైట్స్:

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G2RaPw

Related Posts:

1 comment: