హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్ మైదానంలో సందర్శకులు కిక్కిరిసిపోయారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు తరలి వచ్చారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZnaUy
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో పరుగు తీసిన సందర్శకులు
Related Posts:
coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్లో మోడీకరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంట… Read More
రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్కు పాజిటివ్.. బ్రిటన్లో భయానక ఒత్తిడి..విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కా… Read More
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్… Read More
అఖిల ఇక్కడ.. ఎవడ్రా అక్కడ?.. లాక్డౌన్ వేళ లేడీ సర్పంచ్ హల్చల్కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా కొందరు ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతుండంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్… Read More
coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వార… Read More
0 comments:
Post a Comment