హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్ మైదానంలో సందర్శకులు కిక్కిరిసిపోయారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు తరలి వచ్చారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZnaUy
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment