హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు స్టాల్స్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ఎగ్జిబిషన్ మైదానంలో సందర్శకులు కిక్కిరిసిపోయారు. మంటలు ఎగిసిపడటంతో సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు తరలి వచ్చారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చింది. సంఘటన స్థలానికి నాలుగు ఫైరింజన్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZnaUy
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్ని ప్రమాదం, భయంతో పరుగు తీసిన సందర్శకులు
Related Posts:
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కారు ధ్వంసం... సొంత పార్టీ కార్యకర్తల పనే... పార్టీ నుంచి వెళ్లిపొమ్మని....కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్పై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ సంస్థాగత లోపాలు,అధినాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను వారు తప్పు… Read More
అక్రమ సంబంధం ఆరోపణలు... ఆ మహిళను,యువకుడిని నగ్నంగా మార్చి ఊరేగింపు...జార్ఖండ్లో దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలతో ఓ జంటను స్థానికులు నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణానికి పాల్పడిన 60 మం… Read More
తెలుగులో జస్టిస్ ఎన్వీ రమణ విచారణ - తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు : రిజిస్ట్రీని బ్లాక్ మెయిల్ చేస్తారా..తిరుమల శ్రీవారి సేవల విషయం పైన దాఖలైన కేసులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో విచారణ నిర్వహించారు. ఆగమశాస్త్రంలో పేర్కొన్న విధంగా… Read More
ఆ తాగుబోతు ఆకతాయికి చుక్కలు చూపించిన యువతి... నడిరోడ్డుపై తుక్కు రేగ్గొట్టింది...ఆడవాళ్లు రోడ్డు మీద కనిపిస్తే చాలు కొంతమంది పోకిరీ బ్యాచ్లు రెచ్చిపోతుంటారు.వాళ్లను చూసి విజిల్స్ వేయడం,అసభ్యంగా సైగలు చేయడం,వెంటపడి వేధించడం చేస్తుం… Read More
రాహుల్ ఉన్నంతవరకు ఓకే.. బీజేపీకి ఇబ్బందేమీ లేదు:శివరాజ్పంజాబ్ రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం అమిత్ షాతో అమరీందర్ సింగ్ మీట్ అయ్యారు. సిద్దూ రాజీనామాపై వెనక్కి తగ్డడం లేదు. పంజాబ్ ఇష… Read More
0 comments:
Post a Comment