మరోసారి విద్యుత్ కోతలు తప్పేలా లేవు. కోతల ముప్పు పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్పైనా, ఏపీ పైనా పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Bqf2Wn
బొగ్గు సంక్షోభం- పెరిగిన ధరలు : పొంచి ఉన్న విద్యుత్ కోత : ఏపీలో మరీ దారుణంగా- కేంద్రం సహకరిస్తేనే..!!
Related Posts:
స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన పోచారం... సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సెషన్స్ మొదలైన వెంట… Read More
తాగుబోతులకు పోలీసుల ఝలక్..! డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే ఉద్యోగం ఫసక్..!!హైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్ లా..! అరె మావా.. ఓ పెగ్ లా..!! అని పెగ్గుల మీద పెగ్గులు వేస్తే ఓకే..! కాని పీకల దాకా తాగి పోలీసులకు దొరికిపోతేనే అసల… Read More
ఎస్ఎస్సీ ఎన్సీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ ఆర్మీభారత ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ ఎన్సీసీ (స్పెషల్)లో 55 పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయ… Read More
ఎన్టీఆర్ స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం... పేదరికాన్ని గెలవడమే ఆయనకు నిజమైన నివాళిఅమరావతి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. టె… Read More
అవకాశమిస్తే, జగన్పై ఎందుకు దాడి చేశానో చెప్తా: నిందితుడు, జైల్లో రాసిన పుస్తకంలో కీలక అంశాలుహైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నంలో కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావున… Read More
0 comments:
Post a Comment