ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు..ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కన్వేయన్స్ డీడ్ ను రద్దు చేసి..డీ- ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lpzsJC
జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!
Related Posts:
మోదీ సర్కారుపై సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు -ఏ చట్టం ఎందుకో తెలియట్లే -పార్లమెంట్ తీరుపై తీవ్ర ఆవేదన75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని దేశవ్యాప్తంగా గల్లీగల్లీలో జరిగిన సంబురాల్లో జయజయ ధ్వానాలే తప్ప ఆత్మావలోకనం, ఆత్మవిమర… Read More
వీడియో: 75వ స్వాతంత్ర్య దినోత్సవం..75 మీటర్ల జాతీయ పతాకం: తెలంగాణలోనేజోగులాంబ గద్వాల: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతావనిలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష… Read More
ఆఫ్ఘనిస్థాన్లో అధ్వాన్నంగా మారిన పరిస్థితులు: ఎంబసీలను ఖాలీ చేయిస్తున్న భారత్న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్ను ఆక్రమించేందుక… Read More
తెలంగాణ: మృతుడిని బతికిస్తానని వ్యక్తి పూజలు, అదుపులోకి తీసుకున్న పోలీసులు: ప్రెస్ రివ్యూతెలంగాణ జగిత్యాల జిల్లాలో చనిపోయిన వ్యక్తిని బతికిస్తానని పూజలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, దానిని అడ్డుకున్నందుకు మృతుడి కుటుంబ సభ్… Read More
భారత యువతులు సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరు: ఎంపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలుభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ యువతులెవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని హైకోర్టు వ్యాఖ్యానించింది.… Read More
0 comments:
Post a Comment