Friday, October 8, 2021

జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!

ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు..ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కన్వేయన్స్ డీడ్ ను రద్దు చేసి..డీ- ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lpzsJC

Related Posts:

0 comments:

Post a Comment