ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు..ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కన్వేయన్స్ డీడ్ ను రద్దు చేసి..డీ- ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lpzsJC
జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!
Related Posts:
ఫెయిర్ స్కిన్తో పాటు ఈ యాడ్స్ పై కేంద్ర నజర్: ఐదేళ్లు జైలు శిక్ష..రూ.50 లక్షల జరిమానాన్యూఢిల్లీ: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును ప్రతిపాదించింది. డ్రగ్స్ చట్టంలో పలు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఆమేరకు పలు ప్ర… Read More
బేసిగ్గా మేం జగన్ భక్తులం..ఆయన మూడోకన్ను తెరిస్తే బాబు భస్మం.. సీఏఏపై టీడీపీ వైఖరేంటి?:మంత్రి అనిల్ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ‘మోదీ భక్త్' అనే మాట తరచూ వింటున్నాం. గతంలో మన పొరుగురాష్ట్రం తమిళనాడులోనైతే ఇష్టమైన నేతలకు గుడులు కట్టడం.. ‘నీవే … Read More
విశాఖ మెట్రో రైలుకు కొత్త డీపీఆర్: ఏపీ సర్కారు ఆదేశాలుఅమరావతి: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది.… Read More
Amaravati: జగన్ ఆరాధ్య ఆధ్యాత్మిక గురువుకు చేదు అనుభవం: రైతులు అడ్డుకున్న వైనం..!అమరావతి: విశాఖ శ్రీశారదా పీఠం పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వరూపానందేంద్ర సరస్వతికి అమరావతి ప్రాంత రైతుల నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ … Read More
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు: ఎగ్జిక్యూటివ్ జాబ్స్కు దరఖాస్తు చేసుకోండిఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 గ్రేడ్-2 గ్రేడ్ -3 పోస్ట… Read More
0 comments:
Post a Comment