కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అర్థరాత్రి ప్రారంభమైంది.కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ, కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కానీ, క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే ఈ కర్రల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ylMUz
Friday, October 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment