కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరం అర్థరాత్రి ప్రారంభమైంది.కర్రల సమరంలో హింస జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో పోలీసుల పర్యవేక్షణ, కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఒక్కో గ్రామం నుంచి 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కానీ, క్షణ క్షణం ఉద్విగ్నభరితంగా సాగే ఈ కర్రల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ylMUz
దేవరగట్టు కర్రల సమరం -పగిలిన తలలు : వంద మందికి గాయాలు- నలుగురు విషమంగా..!!
Related Posts:
జగన్ రాజ శ్యామల యాగం : ఈ యాగం తో యోగం దక్కేనా : కేసీఆర్ బాటలోనే..!ఎన్నికల వేళ యోగం దక్కించుకోవటం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సై… Read More
హరీష్ రావుకు తప్పిన పెను ప్రమాదం... ప్రచార వాహనంలో చెలరేగిన మంటలుతూప్రాన్ : మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూప్రాన్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో… Read More
కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారంఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్ని… Read More
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ వదిలిన ఆయుధం ఎవరో తెలుసా ?జగన్ వదిలిన బాణం షర్మిల అయితే, రాహుల్ వదిలిన ఆయుధం ఎవరు ప్రియాంక గాంధీ నే కదా.. ఇలా ఆలోచిస్తున్నారా.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఎన… Read More
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలబోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెకండ్ ఇన్ కమాండ్ , సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింట… Read More
0 comments:
Post a Comment