Saturday, March 30, 2019

కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారం

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచార సభల్లో దూసుకుపోతున్నారు. ఈసారి ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని టిడిపి, ఖచ్చితంగా విజయం సాధించాలని వైసిపి ముందుకు వెళుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFg7Tr

Related Posts:

0 comments:

Post a Comment