Sunday, March 17, 2019

ట్రాఫిక్‌లో చిక్కుకొని పీఆర్పీ నుంచి నామినేషన్ వేయలేకపోయిన వ్యక్తికి జనసేన మల్కాజిగిరి టిక్కెట్

హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు మరో ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రచారం చేసుకోమని వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అదిలాబాద్ (రమేష్ రాథోడ్), మహబూబాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXCmII

Related Posts:

0 comments:

Post a Comment