హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు మరో ఇరవై మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. ప్రచారం చేసుకోమని వారికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అదిలాబాద్ (రమేష్ రాథోడ్), మహబూబాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXCmII
ట్రాఫిక్లో చిక్కుకొని పీఆర్పీ నుంచి నామినేషన్ వేయలేకపోయిన వ్యక్తికి జనసేన మల్కాజిగిరి టిక్కెట్
Related Posts:
కేంద్రమంత్రులను కలుసుకోవడంలో విఫలం..!ఇక ఏం సాధిస్తారని ఏపి సీఎంకు పవన్ సూటి ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏపి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ… Read More
చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద… Read More
షైన్ ప్రమాదంపై నివేదిక... అడుగడుగున ఆసుపత్రి నిర్లక్ష్యంహైదరాబాద్లో చిన్నారుల ప్రాణాలను ఫణంగా పెట్టిన షైన్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సోమవారం తెల… Read More
FACTలో ఉద్యోగాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 52 అసిస్టెంట్ మేనేజర్ ప… Read More
ఉపఎన్నిక ఏదైన విజయం టీఆర్ఎస్దే.. 13 సార్లు ఉపఎన్నికల్లో పోటీతెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోంది. దీంతో ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా విజయం మాత్రం మాదే అనే దీమాతో ఆ పా… Read More
0 comments:
Post a Comment