Sunday, October 3, 2021

తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?

వైజాగపటం రెజిమెంట్ సైన్యం 1780లో బ్రిటిష్ అధికారులపై తుపాకులు పేల్చింది. ఈ ఘటనలో ముగ్గురు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఆ సమయంలో విశాఖను వైజాగపటం అనేవారు. ఈ సంఘటన వివరాలు సేకరించడంలో అలసత్వం చూపించడంతో చరిత్రలో చిరస్థాయిగా నిలవాల్సిన సంఘటనకు పెద్దగా ఆధారాలు లేకుండా పోయాయని చరిత్రకారులు అంటున్నారు. 1780లో పరేడ్ గ్రౌండ్‌లో ఏం జరిగింది? విశాఖలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Day03x

Related Posts:

0 comments:

Post a Comment