చండీగఢ్: పంజాబ్లో ఎట్టకేలకు రాజకీయ హైడ్రామాకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఆదివారం కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ వారసుడిగా చరణ్జిత్ సింగ్ ఛన్నీని ఎంపిక చేసింది. చరణ్జిత్ సింగ్ను ఎంపిక చేయడానికి- ఢిల్లీలో కొన్ని అనూహ్యమైన పేర్లు చక్కర్లు కొట్టాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికాసోనీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lDHIoe
Sunday, September 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment