ఏపీలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉప ఎన్నిక మినహా మరోసారి ఎన్నికలకు అవకాశం లేదు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ క్యాంపు జోష్ కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వం పైన వస్తున్న రాజకీయ విమర్శలు..ప్రజల్లో ఇమేజ్ తగ్గిందనే ప్రచారం నడుమ ఈ ఫలితాలు వారికి శక్తిని ఇచ్చాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kmpE2d
13 జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీరే- ఎంపికలో జగన్ మార్క్ : ఎంపీపీలు- ఫాలో కావాల్సిందే ..!!
Related Posts:
శుక్రవారం నాడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. ధరలు తగ్గే ఛాన్స్ ఉన్నవి ఇవే..!ఢిల్లీ : కేంద్ర బడ్జెట్కు మరో రెండు వారాల సమయముంది. ఆ క్రమంలో శుక్రవారం (21.06.2019) నాడు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయ… Read More
చైన్నైకి ఊరట... ఎడతెరిపి లేని వర్షాలు...గత కొద్దిరోజులుగా అతలాకుతలం చేస్తున్న నీటి కటకటకు బ్రేకుపడింది.. గురువారం చెన్నైనగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. కాగా మరో ఐదు రోజుల ప… Read More
హైదరాబాద్లో కీచకుడు .. 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి ... పరిస్థితి విషమంహైదరాబాద్ : మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అనే తేడా తెలియడం లేదు. కామంతో కళ్లు పొరలు కప్పి .. రగిలిపోతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగికద… Read More
బీజేపీలో రాజ్యసభ టీడీపీపీ విలీనం: కమలదళంలోకి ఆ నలుగురు: ఊహించని దెబ్బ...!టీడీపీకి ఊహించని దెబ్బ. తాజా ఎన్నికల్లో ఏపీలో జగన్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు సమర్ధతకు దెబ్బ. రాజ్యసభలో టీడ… Read More
మోడీ విందుకు ఆర్జేడీ డుమ్మా .. ఎందుకో తెలుసా ..?న్యూఢిల్లీ : 17వ లోక్సభకు తొలిరోజు హాజరైన సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ విందు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ రాత్రి ఎంపీలంతా డిన్నర్కు రావాలని సూచించారు… Read More
0 comments:
Post a Comment