Sunday, September 19, 2021

13 జిల్లా పరిషత్ ఛైర్మన్లు వీరే- ఎంపికలో జగన్ మార్క్ : ఎంపీపీలు- ఫాలో కావాల్సిందే ..!!

ఏపీలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక, వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఉప ఎన్నిక మినహా మరోసారి ఎన్నికలకు అవకాశం లేదు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ క్యాంపు జోష్ కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ప్రభుత్వం పైన వస్తున్న రాజకీయ విమర్శలు..ప్రజల్లో ఇమేజ్ తగ్గిందనే ప్రచారం నడుమ ఈ ఫలితాలు వారికి శక్తిని ఇచ్చాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kmpE2d

0 comments:

Post a Comment