Monday, September 27, 2021

అబ్బే.. భారత్ బంద్ లేదు.. ఎప్పటిలాగే డైలీ బిజినెస్.. ట్రాఫిక్ కూడా

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు బంధ్‌కు పిలుపునిచ్చాయి. బంద్ చెదురు మదురు ఘటనలు మినహా.. ప్రశాంతంగా జరిగింది. అయితే సోషల్ మీడియా ట్విట్టర్‌లో మాత్రం.. భారత్ బంద్ జరగలేదని.. అందరూ రెగ్యులర్ కార్యాలయాలు, బయటకు వెళ్లారని కామెంట్ చేసింది. అన్నీ చోట్ల కాదు.. కొన్ని చోట్ల మాత్రం ప్రభావం లేదని తెలిపింది. సోమవారం ఉదయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oh2m0b

Related Posts:

0 comments:

Post a Comment