శివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ, పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XXw5vu
కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
Related Posts:
10 వేల ఉద్యోగాలకు పార్లే జీ కోత.. తగ్గిన కంపెనీ బిస్కెట్ విక్రయాలు .. ఆర్థికమాంద్యం కూడా కారణమట ...బెంగళూరు : బిస్కెట్ పరిశ్రమను ఆర్థిక మాంద్యం చుట్టుమట్టింది. దేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బిస్కెట్ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఉంది. దీంతో … Read More
క్లాస్రూమ్లో హెల్మెట్ ధరించి.. ఉపాధ్యాయుడి వింత నిరసన..!వరంగల్ : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వింత నిరసన చేపట్టారు. తరగతి గదిలో తలకు హెల్మెట్ ధరించి పాఠాలు బోధించారు. సామాన్యులు తమ సమస్యలను పాలకుల దృష్టికో, అధిక… Read More
రాజ్తరుణ్ ఎందుకు పరుగెత్తాడు.. 24 గంటలు గడిచాకే మీడియాముందుకు రావడంలో ఆంతర్యమేంటీ ?హైదరాబాద్ : ఇటీవల హీరో రాజ్ తరుణ్ కారు ఔటర్ రింగ్ రోడ్ అల్కాపురి టౌన్ షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో రాజ్తరుణ్.. అతని ముగ్గురు స్నేహితులు ఉన్న… Read More
గల్లీకో వినాయకుడు వద్దు.!గ్రామానికో విఘ్నేషుడు ముద్దు..! తెలంగాణ ప్రజలకు హరీష్ రావు వినూత్న పిలుపు..సిద్దిపేట/హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం నిర్వహించుకోవడం పై మాజీ మంత్రి హరీష్ రావు వినూత్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోచించడమే కాకుండా తన స… Read More
అర్థరాత్రి మహిళ బీభత్సం...! కారుతో ఎం చేసిందో తెలుసా...? వీడియోఅర్ధరాత్రి ఆడవాళ్లు నడిరోడ్డుమీద ఒంటరీగా వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ మాటలు ఓసారి గుర్తు చేసుకోవాలి.. ఎందుకంటే అర్థరాత్రీ ఓ మహిళ… Read More
0 comments:
Post a Comment