ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్క పెట్టారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని చోట్ల జెడ్పీటీసీ తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు పలు నియోజకవర్గాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Ano8CL
Sunday, September 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment