మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రింద పడటంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. మాదాపూర్ లో మెడికోవర్ ఆస్పత్రిలో ఆయనకు ప్రాధమిక చికిత్స చేసిన తరువాత అపోలోకు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. కాలర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lfrD7Y
Saturday, September 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment