ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్ధిక వ్యవస్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు కేంద్రం కూడా నో చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకూ వర్తింపచేస్తోంది. దీనిపై ఆర్బీఐతో మార్గదర్శకాలు కూడా ఇప్పిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా కోరిన రూ.6500 కోట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lZLMiD
Saturday, September 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment