ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్ధిక వ్యవస్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా విచ్చలవిడిగా చేస్తున్న అప్పులకు కేంద్రం కూడా నో చెబుతోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకూ వర్తింపచేస్తోంది. దీనిపై ఆర్బీఐతో మార్గదర్శకాలు కూడా ఇప్పిస్తోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం తాజాగా కోరిన రూ.6500 కోట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lZLMiD
యథా కేంద్రం- తథా బ్యాంకులు-జగన్ సర్కార్ కు తాజా షాక్-రూ.6500 కోట్ల ఓడీకి ఎస్బీఐ నో
Related Posts:
కరోనా: ట్రంప్ సభల్లో 30వేల మందికి వైరస్ -అందులో 700 మృతి - యూఎస్లో కొత్తగా 72వేల కేసులుకరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలు జరుగుతోన్… Read More
Fact check : కరోనా వైరస్ను ఆస్పిరిన్తో నయం చేయవచ్చా...?కోవిడ్ 19 బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుందని... ఆస్పిరిన్ (ఆసిటైల్సలిసిలిక్ ఆమ్లం)తో ఆ వ్యాధిని నయం చేయవచ్చునని వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోం… Read More
రుజువు చెయ్యండి.. రాజీనామా చేస్తా ... బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎ… Read More
ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ … Read More
IPL 2020: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూంలో కోహ్లీ... యువ ఆటగాళ్లకు క్లాస్దుబాయ్: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అదరగొట్టింది. తొలుత బంతితో, తర్వాత బ్యాటుతో ఆధిపత… Read More
0 comments:
Post a Comment