భారతదేశంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతకు ముందు రోజు తో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 28,326 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్న గణాంకాల కంటే (29,616) 4.3 శాతం తక్కువగా ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33.65
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ubl62f
భారత్ లో కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ; తాజాగా 28 వేలకు పైగా కేసులు, 260 మరణాలు
Related Posts:
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్మెన్కు కరోనా పాజిటివ్...తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్మెన్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో రాజాసింగ్,ఆయన కుటుంబ సభ్యులు కూడా ముందు జాగ్రత్తగా కరోనా వైద్య… Read More
పెండింగ్ చలాన్ కట్టకుంటే అంతే సంగతులు: వెహికిల్ సీజ్, రోడ్లపై పోలీసుల సోదాలు..హైదరాబాద్ టూ వీలర్ వినియోగదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. పెండింగ్ చలాన్ పే చేయాలని కోరుతున్నారు. లేదంటే వాహనం సీజ్ చేస్తూ.. వాహనదారులకు మ… Read More
ఆశలపల్లకిలో వైసీపీ నేతలు .. ఆ మంత్రి పదవులపై అందరి దృష్టి .. జగన్ నిర్ణయమేంటో !!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది కీలక నాయకులకు పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. రాజ్యసభ సభ్య… Read More
Lockdown: కోలీవుడ్ నటీమణులతో గెస్ట్ హౌస్ లో బిగ్ షాట్ రొమాన్స్, చేసింది చాలు పదనాయనా, అరెస్టు !చెన్నై/ పుదుచ్చేరి: కరనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో అనేక రంగాల వ్యాపార లావాదేవీలు మూతపడ్డాయి. అనేక రంగాలకు చెంద… Read More
తప్పుడు వార్తలపై జగన్ కొరడా- చంద్రబాబుతో పాటు రెండు పత్రికలకు పరువునష్టం నోటీసులు..ఏపీలో జీవో నంబర్ 2430 అమల్లోకి వచ్చాక తొలిసారి రెండు మీడియా సంస్ధలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ సం… Read More
0 comments:
Post a Comment