కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్తగా 19,653 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం 26,711 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేరళలో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 43,10,674కు చేరింది. ఇక కరోనా మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hN0sAk
కేరళలో కరోనా కల్లోలం కంటిన్యూ.. 20 వేలకు దగ్గరలో కేసులు..
Related Posts:
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎవరు గెలిచినా సరే .. సెలబ్రేట్ చేసుకునేది బీజేపీనే .. రీజన్ ఇదే !! జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎవరు విజయం సాధించినా , బీజేపీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈరోజు కౌంటింగ్ ప్రారంభం నుంచి బిజ… Read More
GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా పోరాడి.. కారు స్పీడుకు బ్… Read More
రైతుల ఆందోళనతో కరోనా విజృంభణ, అత్యవసర సేవలకు విఘాతం: సుప్రీంకోర్టులో పిటిషన్న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనపై ఓం ప్రకాశ్ అనే న్యాయవాది సుప్రీంకో… Read More
స్ధానిక ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం- నిరవధిక వాయిదాఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రకటనలు చేస్తూన్న వైసీపీ ప్రభుత్వం, హైకోర్టులోనూ అదే వైఖరి అవలంబిస్తోంది. ఎన్నికల వాయిదా కోసం వ… Read More
టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా: దుబ్బాక-జీహెచ్ఎంసీ ఘోర పరాభవాల ఫలితంహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మేయర్ పీఠం దక్కించుకుంటామంటూ ఎన్నికల… Read More
0 comments:
Post a Comment