Sunday, September 19, 2021

కేరళలో కరోనా కల్లోలం కంటిన్యూ.. 20 వేలకు దగ్గరలో కేసులు..

కేర‌ళ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్త‌గా 19,653 మందికి పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మొత్తం 26,711 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేర‌ళ‌లో మొత్తం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 43,10,674కు చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hN0sAk

Related Posts:

0 comments:

Post a Comment