పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ చానీ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. దళిత నేతకు.. కాంగ్రెస్ హై కమాండ్ సీఎం పగ్గాలు అప్పగించింది. ఈ అంశంపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. అమర్- సిద్దు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zco4t
Sunday, September 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment