వినాయక నవరాత్రులు ముగిశాయి. ఆ లంభోదరుడిని భక్తులు నిష్టతో కొలిచారు. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం పాట సహజమే. ప్రసాదాన్ని మహా ప్రసాదంగా భావిస్తారు. మంచి జరుగుతుంది విశ్వసిస్తారు. దానిని దక్కించుకుంటే.. తమకు మంచి జరుగుతుందని.. వేలం పాట పాడి మరీ కొనుగోలు చేస్తారు. అయితే అందులో ఇతర మతాలకు చెందినవారు పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది. కులమతాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tSMAcI
Sunday, September 19, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment