Monday, August 9, 2021

కరోనా కల్లోలం: దేశంలో దిగజారుతోన్న పరిస్థితి, పెరుగుతోన్న మరణాలు.. థర్డ్ వేవ్..

దేశంలో కరోనా కేసుల మళ్లీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అని చెబుతున్న నేపథ్యంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీనిపై హైదరాబాద్ యూనివర్సిటీ మాజీ ప్రొ వీసీ, భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విపిన్ శ్రీ వాత్సవ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తోందని.. జూలై 4 నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3CI0ToC

0 comments:

Post a Comment