సమయం దొరికితే చాలు విమర్శలు చేయడానికి.. ఇక సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య అయితే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. కేసీఆర్, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారని విమర్శించారు. కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zasY5M
మోసం, కేసీఆర్ ట్విన్స్: రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
Related Posts:
బార్ల లైసెన్స్లు రద్దు: ప్రభుత్వం సడన్ షాక్: లాటరీ ద్వారా కొత్త విధానం..!దశల వారీ మధ్య నిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న అన్ని బార్ లైసెన్స్ లన్నీ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింద… Read More
వచ్చేవారం పార్లమెంటు ముందుకు ఎస్పీజీ చట్టసవరణ బిల్లున్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి ఎస్పీజీ రక్షణ తీసివేయడంపై ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్రం వచ్చేవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూ… Read More
38 లక్షల ట్రాఫిక్ చలాన్లు.. రూ.577 కోట్ల జరిమానాలు.. వాహనదారులపై కొరడాదేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వెహికిల్ యాక్ట్తో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ పోల్చుకొంటే … Read More
ఇది బాబు జనాల పార్టీ(బీజేపీ).. బ్యాంకు లూటీల భజనా చౌదరి: సుజనా చౌదరిపై విజయసాయి సెటైర్లున్యూఢిల్లీ/అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పటికే ఆ ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు స… Read More
వేరే వారికి పుట్టిన బిడ్డకు..: వైఎస్ జగన్ కు నారా లోకేష్ చురకలుఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. … Read More
0 comments:
Post a Comment